నాగర్ కర్నూల్ జిల్లా, తిమ్మాజిపేట మండలం, ఆవంచ గ్రామానికి చేరుకొని మాజీ మంత్రి, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే చర్నకోల లక్ష్మారెడ్డి గారి సతీమణి శ్వేతా లక్ష్మా రెడ్డి గారి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సురేందర్, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, రాజేందర్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, వెంకటేశ్వర్ రెడ్డి, రజిని, ఇంతియాజ్ మరియు బీఆర్ఎస్ నాయకులు
వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధలో ఉన్న లక్ష్మారెడ్డి గారికి ధైర్యం చెప్పి ఓదార్చారు.
#KCR #KTR #Telangana #BRSParty #BRSPartyNews #HarishRao #BRSNews #TelanganaPolitics #BRS #TRS #KCRNews #TSPolitics #BharatRashtraSamithi #KTRLive #KCRLive
For more videos, subscribe at [ Ссылка ]
Follow #BRSParty on
• Facebook - [ Ссылка ]
• Twitter - [ Ссылка ]
• Instagram - [ Ссылка ]
• KCR Facebook - [ Ссылка ]
• KCR Twitter - [ Ссылка ]
• KTR Facebook - [ Ссылка ]
• KTR Twitter - [ Ссылка ]
• KTR Instagram - [ Ссылка ]
• KTR Youtube - [ Ссылка ]
• KTR Linkedin - [ Ссылка ]
• BRS Party WhatsApp Channel - [ Ссылка ]
Ещё видео!