#Raitunestham #Snakemurrelfish #fishfarming
నల్గొండకు చెందిన నవాజ్.. 5 ఏళ్లుగా కొరమేను చేపలు పెంచుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ట్యాంకులు, కుంటలు ఏర్పాటు చేశారు. చేప పిల్లలు పోసిన తర్వాత 7 నెలల్లో కేజీ వరకు వస్తాయని, ఆ తర్వాత మార్కెట్ చేస్తున్నామని వివరించారు. కొరమేను పెంపకంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచి ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఈ చేపలకు మార్కెట్ స్థిరంగా ఉంటుందని, కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెట్టే వారు చేప పిల్లల ఎంపికలో తీసుకునే జాగ్రత్తలను బట్టే ఆదాయం ఆధారపడి ఉంటుందని అన్నారు.
కుంటలు, ట్యాంకుల్లో కొరమేను పెంపకం.. చేప పిల్లల ఎంపిక.. పోషణ.. చేపల ఆరోగ్యానికి పాటించాల్సిన జాగ్రత్తలు.. మార్కెటింగ్.. తదితర అంశాలపై మరిన్ని వివరాల కోసం నవాజ్ గారిని 99481 58807 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - [ Ссылка ]
☛ For latest updates on Agriculture -[ Ссылка ]
☛ Follow us on - [ Ссылка ]...
☛ Follow us on - [ Ссылка ]
Music Attributes:
The background musics are downloaded from www.bensound.com
![](https://i.ytimg.com/vi/ApNpAj2_ESU/maxresdefault.jpg)