జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై అణుదాడులు జరిగి 76 ఏళ్లు గడిచాయి. ఇవి మానవజాతి చరిత్రలోనే రెండు అతి పెద్ద విషాదాలు. యుద్ధంలో అణుబాంబులు వాడటం అదే తొలిసారి. 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో అమెరికా వేసిన అణు బాంబులు నేలను తాకినప్పుడు ఏం జరిగింది? వాటిని వేసిన విమాన పైలట్లు ఆ దృశ్యాలను చూసి ఏమనుకున్నారు? ఆ విస్ఫోటం చూసినవాళ్లకు ఎలా అనిపించింది? (నోట్: 2020 ఆగస్టులో అందించిన వీడియోను హిరోషిమా డే సందర్భంగా మరోసారి అప్లోడ్ చేశాం.)
#HiroshimaDay #NagasakiDay #NuclearAttacks #PearlHarbor
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: [ Ссылка ]
ఇన్స్టాగ్రామ్: [ Ссылка ]
ట్విటర్: [ Ссылка ]
![](https://i.ytimg.com/vi/g5RbeWApYW4/mqdefault.jpg)