కర్నూలు జిల్లా లో వారం రోజుల వర్షాలు కురియడంతో నీట మునిగిన ఎద్దులు ఈదుకుంటూ ఇంటికి తీసుకెళ్తున్న రైతులు. ఈ వర్షాలకు రైతుల కష్టాలు వర్ణాతీతం. చిప్పగిరి మండలం గుమ్మనూరు - దేగులపాడు మధ్య 8 కోట్లతో రెండేళ్లు గా నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జ్. ఆ మార్గం గుండా దాదాపు 2 వేలు రైతులు రాకపోకలు సాగిస్తున్నారు. ఆ మార్గం గుండా వెళ్ళాలంటే రైతులు వర్షం నీటికి నిండా మునిగి ఈదుతూ ఇంటికి పయనం...
Ещё видео!