పాలేరు రిజర్వాయర్ వరద ఉధృతిలో చిక్కుకున్న ఆ కుటుంబం చెల్లాచెదురైపోయింది. వరదలో కొట్టుకుపోయి షేక్ యాకూబ్ చనిపోగా, ఆయన భార్య సైదాబీ కనిపించకుండాపోయారు. వారి కుమారుడు షరీఫ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం వద్ద వరదలో చిక్కుకున్న యాకూబ్ కుటుంబం సాయం కోసం ఎదురుచూసింది. కానీ..
#khammam #telangana #telanganarains #munnerufloods
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: [ Ссылка ]
వెబ్సైట్: [ Ссылка ]
Ещё видео!