భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో ఐరోపా దేశాలు విలవిలలాడుతున్నాయి. ముఖ్యంగా జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్ లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. వరదల కారణంగా ఇప్పటివరకు 183మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. పలుచోట్ల ఇళ్లు ధ్వంసంకాగా...... పెద్దసంఖ్యలో వాహనాలు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల బురద పేరుకుపోయింది. లోతట్టు ప్రాంతాలు ఇంకా....... జల దిగ్బంధంలోనే ఉన్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆయా దేశాల సైన్యాలు రంగంలోకి దిగాయి.
#NewsOfTheDay
#EtvTelangana
![](https://i.ytimg.com/vi/wY9yV2pOjQ8/maxresdefault.jpg)